(ఇన్సైడర్ న్యూస్): వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో, విప్రో కేర్ ఫౌండేషన్ మద్దతుతో, విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండల కార్యాలయంలో పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ (POCSO) చట్టం పై శిక్షణ కార్యక్రమం
హమాస్ ను ఓడించడమే లక్ష్యం- బెంజమిన్ నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం గాజాలో కొత్త దాడి హమాస్ను ఓడించే లక్ష్యంతో కూడిన ఇంటెన్సివ్ మిలిటరీ ఆపరేషన్ అని అన్నారు, గాజా లోకి మరింత చొచ్చుకు వెళ్తామని అన్నారు. హుతీస్
రాధా ఆర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం
ఇన్సైడర్ న్యూస్(విశాఖపట్నం): రాధా ఆర్ట్స్ సమ్మర్ ఆర్ట్ క్యాంప్ వివిధ రకాల చిత్రలేఖనం, శిల్పకళ వంటి అనేక కళలు నేర్చుకోడానికి వేదికగా ప్రారంభమైంది. సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఔట్లో ఈ వేసవి శిక్షణా శిబిరం కళల
ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యం ఆధారంగా ర్యాంకులు…త్వరలో..
ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యం ఆధారంగా ర్యాంకులు…త్వరలో..
విద్యలేని విద్యార్థులుగా మారిపోతున్నారు – ఈ పాపం ఎవరిది?
ఇన్సైడర్ న్యూస్(విద్య): విద్యార్థుల్లో నైతిక విలువలు లోపించాయి. ఉపాధ్యాయులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోవడంలేదు. సమాజం నాకెందుకని వదిలేసింది. ఫలితం నేటి విద్యార్థుల్లో ఎక్కువ శాతం మందికి వారి తరగతులకనుగుణంగా అభ్యసన
సినిమా వ్యాపారంకోసమా ` వినోదంకోసమా..!?
ఇన్సైడర్ న్యూస్(సినిమా): సినిమా అంటే వ్యాపారమేనా? సినిమాని వినోదం కోణంలో చూడటం మానేసారా అంటే?! అవుననే అనుకోవాలి. తెలుగు ప్రజలకు వ్యక్తిపూజ జాఢ్యం ఉన్నంతకాలం వినోదం లేని సినిమాలను మనం భరించాల్సిందే. గతంలో ఒక
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
ఇన్సైడర్ న్యూస్: విశాఖపట్నం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గుమ్మిడి కనకరాజు (50) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయం వ్యాయామం చేస్తూ ఉండగా ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికక్కడే మృతి
రాష్ట్ర స్థాయిలో కెజిబివి పాఠశాలల టాపర్లుగా అనకాపల్లి విద్యార్థినిలు
రాష్ట్ర స్థాయిలో కెజిబివి పాఠశాలల టాపర్లుగా అనకాపల్లి విద్యార్థినిలు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అనకాపల్లి కెజిబివి పాఠశాలల్లో 83 % ఉత్తీర్ణత ఇన్ సైడర్ న్యూస్ (అనకాపల్లి): బై.పి.సి. విభాగం రాష్ట్ర స్థాయిలో కెజిబివి
ఎం.ఎ.ఆర్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 24న ప్రారంభం
ఇన్సైడర్ న్యూస్(విశాఖపట్నం): కీర్తి శేషులు మజ్జి అప్పారావు స్మారకార్థం ఎం.ఎ.ఆర్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 24 నుండి ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో జరగనుంది. భీమునిపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు ముత్తంశెట్టి
షర్మిల రాకతో ద్విముఖ పోరు కాస్తా త్రిముఖ పోరుగా మారనుందా….!
ఇన్సైడర్ న్యూస్ (పొలిటికల్ డెస్క్): ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్సిపి, టిడిపిజనసేన అలయెన్స్ మధ్యే ప్రధానంగా ద్విముఖ పోరు ఉంటుందని అనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ
